గత వారంలో ఆరేళ్ల బాలుడిని పొట్టనబెట్టుకున్న కరుడుగట్టిన ఉగ్రవాదిని  తాజాగా భారత బలగాలు మట్టుబెట్టాయి. అనంతపూర్ జిల్లా పశ్చిమ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ బృందంపై ఉగ్రవాదులు గతవారం విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే, 

 

 ఈ ఘటనలో జవాన్  సహా ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్న ముష్కరులు శ్రీనగర్లో ప్రవేశించగా ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన సిఆర్పిఎఫ్ బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించి సదరు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.[

మరింత సమాచారం తెలుసుకోండి: