తనని ఎంతో ప్రేమగా చూసుకునే యజమాని  చనిపోవడంతో కుక్క  ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఉత్తర ప్రదేశ్లోని చోటు చేసుకుంది. అనిత అనే మహిళా 12 ఏళ్ల క్రితం ఓ కుక్కను చేరదీసింది. 


 అయితే తాజాగా ఆరోగ్యం క్షీణించి అనిత సింగ్  ఇటీవల చనిపోవడంతో మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. తన యజమాని మృత దేహాన్ని చూస్తూ రోదించిన  కుక్క ఏం చేయాలో అర్థం కాక రెండో అంతస్తు పైకి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక కుటుంబ సభ్యులు అనితా  మృతదేహంతో కుక్క కు  కూడా అంత్యక్రియలు చేయించారు.
[

మరింత సమాచారం తెలుసుకోండి: