ఇటీవల మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే, మంత్రివర్గ విస్తరణ లో గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో సింధియా  చేసిన వ్యాఖ్యలు సంచలనం మారగా  తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఘాటుగా స్పందించారు, 

 

 అడవిలో కేవలం ఒకే ఒక్క టైగర్ ఉంటుంది.  పులి గుణం ఏంటో మీకు బాగా తెలుసు. అడవిలో ఒకే ఒక పులి మాత్రమే నివసిస్తుంది  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ కేబినెట్ లో  గుణ ఎంపీ మాట్లా అమద్దతుదారులకు ఎక్కువ మంత్రి పదవులు వచ్చాయి  అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: