ప్రముఖ హిందీ సినిమా కొరియోగ్రాఫర్ అయిన సరోజ్ ఖాన్ మృతి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపిన  విషయం తెలిసిందే. గ్రూప్ డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగింది సరోజ్ ఖాన్. 

 

 అయితే తాజాగా కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. సరోజ్ ఖాన్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: