ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ పర్యటనపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలువురు ప్రసంశల వర్ష౦ కురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైనికులకు నిజమైన ప్రేరణ ఇస్తుంది అని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు. తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు. 

 

“నాయకత్వం అనేది దేశ ప్రజలను ఉత్తేజపరిచేది హానరబుల్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన సాయుధ దళాల శౌర్యానికి నివాళులు అర్పించారు, ఈ రోజు లేహ్ లో వారితో సంభాషించారు. ఇది మన దళాల మనోధైర్యాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. 'జోష్' అప్పుడే ఆకాశాన్ని అంటుకుంది సార్ !!!. ఇది అభివృద్ధి యుగం, నాశనం చేసేది కాదన్నారు. శాంతి పట్ల భారతదేశం యొక్క నిబద్ధత బలహీనత కాదన్నారు. శాంతి మరియు పురోగతికి భంగం కలిగించే ఎవరికైనా మేము తగిన సమాధానం ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: