దేశ వ్యాప్తంగా కోరనా కేసులు 7 లక్షల దిశగా వెళ్తున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా ఉన్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. వేలాది కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే నేడు ఒక్క రోజే దాదాపు 23 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇక ఇదిలా ఉంటే దేశంలో రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతుంది. రికవరీ రేటు 60.80% కి మరింత మెరుగుపడిందని కేంద్రం పేర్కొంది. 95.48% మంది ఆస్పత్రుల్లో ఉన్నారు అని... మరణాల రేటు 4.52% మాత్రమే అని భారత ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: