ప్రస్తుతం భారతదేశంలో చైనా కు సంబంధించిన 5 యాప్స్  నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 3500 మంది సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది. యాప్స్ కి సంబంధించిన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ప్రస్తుతం వేరే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. 

 

 ఈ కంపెనీలో ఉద్యోగం నుంచి భారీగా రెజ్యూమెలు వస్తున్నాయి అని పలు నియామక సంస్థలు తెలిపాయి, ఇక భారత్ నిషేధించిన యాప్స్ కి  సంబంధించిన కంపెనీల నుంచి వస్తున్న ఉద్యోగులను  వివిధ భాగాలలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు నియామక కంపెనీలు.

మరింత సమాచారం తెలుసుకోండి: