ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా  రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో సమావేశం అయ్యారు. జాతీయ అంతర్జాతీయ అంశాలపై ప్రధాని రాష్ట్రపతి రాష్ట్రపతి భవన్లో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్-చైనా సరిహద్దు లో నెలకొన్న పరిస్థితుల గురించి రాష్ట్రపతికి ప్రధాని మోదీ  వివరించినట్లు సమాచారం. 

 

 అయితే వీరిద్దరి సమావేశాలకు సంబంధించి తాజాగా రాష్ట్రపతి భవన్ అధికారిక సోషల్ మీడియా ఖాతా  నుంచి ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్  మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: