తొలి దేశీయ సోషల్ మీడియా సూపర్  ఎలిమెంట్స్ యాప్  ను తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అయితే గురు పౌర్ణమి రోజున ఈ యాప్ను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలిపారు రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 

 


 ఆత్మ నిర్బర్  భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రస్తుతం మేడిన్ ఇండియా పై అన్ని ప్రాంతాల్లో చైతన్యం వచ్చిందని  వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు

మరింత సమాచారం తెలుసుకోండి: