గుంటూరు విద్యార్ధిని అత్యాచారం కేసులో... గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటనలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. అమ్మాయి నగ్న వీడియో లు తీసి ఆమెకే పంపించారు అని ఆయన పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వాలి అని ఆమెను బెదిరించారు అని ఆయన  వివరించారు. బాధితురాలిని అన్ని విధాలుగా వేధించారని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్ధులు వరుణ్ తేజ్, కౌశిక్ ధనుంజయ్ రెడ్డి, మణికంట ఇందులో సూత్రధారులు అని అన్నారు.

 

అకౌంట్ వివరాలు పెట్టాలి అని అమ్మాయి అడిగింది అని కాని ఇవ్వలేదు అని ఆయన పేర్కొన్నారు. ఆ అమ్మాయిని మానసికంగా హింసించారు అని ఆయన పేర్కొన్నారు. ఆ నలుగురు నిందితుల్లో క్రిమినల్  ఆలోచనలు బలంగా ఉన్నాయి అని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: