సాంకేతిక కారణాలతో కోర్టుల్లో టీడీపీ వాజ్యాలు వేస్తుంది అని ఇల్లు లేని వారు అందరికి ఇల్లు ఇస్తామని  మంత్రి బొత్సా సత్యనారాయణ స్పష్టం చేసారు. 8 న 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అని భావించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో పేదవారికి ఇల్లు రాకుండా టీడీపీ కుట్రలు చేస్తుంది ఆయన మండిపడ్డారు. 

 

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా సరే న్యాయమే గెలుస్తుంది అని అన్నారు. తాను గెలిస్తే అందిరిని సొంతింటి వారిని చేస్తాను సిఎం జగన్ అన్నారు అని కాని అది సాధ్యం కాదని తాను అన్నాను అని  ఇప్పుడు అది సిఎం జగన్ నిజం చేస్తున్నారు అని బొత్సా స్పష్టం చేసారు. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది అని అయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: