తాజాగా విడుదలైన అభ్యర్థుల జాబితా నవంబర్ 3, 7 తేదీలలో జరగబోయే రెండు, మూడు దశల ఎన్నికలకు సంబంధించిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 28న జరగనున్న తొలిదశ పోలింగ్కు 21 మంది అభ్యర్థులతో ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్.ఆర్జేడీ నాయకత్వంలోని 'మహాగట్బంధన్' లో భాగంగా మొత్తం 70స్థానాల్లో పోటీ పడుతోంది కాంగ్రెస్.
తాజాగా విడుదలైన అభ్యర్థుల జాబితా నవంబర్ 3, 7 తేదీలలో జరగబోయే రెండు, మూడు దశల ఎన్నికలకు సంబంధించిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 28న జరగనున్న తొలిదశ పోలింగ్కు 21 మంది అభ్యర్థులతో ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్.ఆర్జేడీ నాయకత్వంలోని 'మహాగట్బంధన్' లో భాగంగా మొత్తం 70స్థానాల్లో పోటీ పడుతోంది కాంగ్రెస్.