కేరళలో గురువారం ఒక్కరోజే 7,789 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 3,15,929కి ఎగబాకింది. మరో 23 మరణాలతో.. ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,089కి చేరింది.తమిళనాడులో మరో 4,410 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. కేసుల సంఖ్య 6లక్షల 74వేల 802కు పెరిగింది. మొత్తం 10,472 మంది మహమ్మారికి బలయ్యారు.
కేరళలో గురువారం ఒక్కరోజే 7,789 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 3,15,929కి ఎగబాకింది. మరో 23 మరణాలతో.. ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,089కి చేరింది.తమిళనాడులో మరో 4,410 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. కేసుల సంఖ్య 6లక్షల 74వేల 802కు పెరిగింది. మొత్తం 10,472 మంది మహమ్మారికి బలయ్యారు.