'ఈట్ రైట్ ఇండియా ఉద్యమం'లో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన విజన్ 2050 అమలు తీరుపై చర్చించారు. దేశంలో సరైన ఆహారంలేని కారణంగా వచ్చే వ్యాధుల వల్లే అయ్యే ఖర్చు రూ.11 లక్షల కోట్లుగా ఉంటుందన్న అంచనాను ఈ సందర్భంగా గుర్తు చేశారు.మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, ఆహార శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
'ఈట్ రైట్ ఇండియా ఉద్యమం'లో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన విజన్ 2050 అమలు తీరుపై చర్చించారు. దేశంలో సరైన ఆహారంలేని కారణంగా వచ్చే వ్యాధుల వల్లే అయ్యే ఖర్చు రూ.11 లక్షల కోట్లుగా ఉంటుందన్న అంచనాను ఈ సందర్భంగా గుర్తు చేశారు.మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, ఆహార శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.