పీఎంఏవై కింద ఏపీకి ఇచ్చిన నిధులెన్నో తెలపాలని కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. పూర్తి వివరాలతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. కాగా 84 వేల ఇళ్ళు లబ్ది దారులకు ఇవ్వడం లేదు అని హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా దానిపై విచారణ జరిగింది హైకోర్ట్ లో.
పీఎంఏవై కింద ఏపీకి ఇచ్చిన నిధులెన్నో తెలపాలని కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. పూర్తి వివరాలతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. కాగా 84 వేల ఇళ్ళు లబ్ది దారులకు ఇవ్వడం లేదు అని హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా దానిపై విచారణ జరిగింది హైకోర్ట్ లో.