వీటిలో 8,04,528 క్రియాశీల కేసులు, 64,53,780 రికవరీలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 1,12,161 మరణాలు నమోదు అయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్న 10,28,622 నమూనాలను పరీక్షించారని వివరించింది. అక్టోబర్ 15 వరకు దేశంలో మొత్తం 9,22,54,927 నమూనాలను పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఒక ప్రకటనలో చెప్పింది.
వీటిలో 8,04,528 క్రియాశీల కేసులు, 64,53,780 రికవరీలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 1,12,161 మరణాలు నమోదు అయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్న 10,28,622 నమూనాలను పరీక్షించారని వివరించింది. అక్టోబర్ 15 వరకు దేశంలో మొత్తం 9,22,54,927 నమూనాలను పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఒక ప్రకటనలో చెప్పింది.