కాగా ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పది వేల కోట్లకు పైగా ఖర్చు చేసి భూములను కొనుగోలు చేసింది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఏపీ సర్కార్ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు. దీనిపై ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం కూడా ఆసక్తిగా గమనిస్తుంది.
కాగా ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పది వేల కోట్లకు పైగా ఖర్చు చేసి భూములను కొనుగోలు చేసింది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఏపీ సర్కార్ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు. దీనిపై ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం కూడా ఆసక్తిగా గమనిస్తుంది.