అమీన్ పూర్ వద్ద 52 ఎకరాల భూమినీ ఒక ప్రైవేట్ కంపెనీ కి ఇప్పించేందుకు మద్య వర్తిత్వం చేసింది కార్తీక. బాధితుడి దగ్గర కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారు కార్తీక రెడ్డి ఆమె అనుచరులు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు బాధితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
అమీన్ పూర్ వద్ద 52 ఎకరాల భూమినీ ఒక ప్రైవేట్ కంపెనీ కి ఇప్పించేందుకు మద్య వర్తిత్వం చేసింది కార్తీక. బాధితుడి దగ్గర కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారు కార్తీక రెడ్డి ఆమె అనుచరులు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు బాధితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.