"పాకిస్తాన్ లో ఉగ్రవాదం... తమ ప్రభుత్వం వారు సమర్థించే విధానంగా బహిరంగంగా అంగీకరించారు” అని అన్నారు. ప్రతి అంతర్జాతీయ వేదికల మీద... కాశ్మీర్ మరియు పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) సమస్యను మాట్లాడటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది అని ఆయన ఆరోపించారు. భారత ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ తో భారత్ ఎప్పటికి దగ్గర కాలేదన్నారు.
"పాకిస్తాన్ లో ఉగ్రవాదం... తమ ప్రభుత్వం వారు సమర్థించే విధానంగా బహిరంగంగా అంగీకరించారు” అని అన్నారు. ప్రతి అంతర్జాతీయ వేదికల మీద... కాశ్మీర్ మరియు పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) సమస్యను మాట్లాడటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది అని ఆయన ఆరోపించారు. భారత ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ తో భారత్ ఎప్పటికి దగ్గర కాలేదన్నారు.