ఛేదనలో 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్సీబీ. 14 పరుగులు చేసిన ఫించ్ ఔటయ్యాడు. అనంతరం దేవ్దత్-కోహ్లీ జోడీ స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించింది. ఈ క్రమంలోనే రెండో వికెట్కు 79 పరుగులు జత చేసింది. అనంతరం దేవదత్(35), కోహ్లీ(43) వరుస బంతుల్లో ఔటయ్యారు. తర్వాత వచ్చిన డివిలియర్స్(22 బంతుల్లో 55) లాంఛనాన్ని పూర్తి చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో త్యాగి, శ్రేయస్ గోపాల్, తెవాతియా తలో వికెట్ తీశారు.
ఛేదనలో 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్సీబీ. 14 పరుగులు చేసిన ఫించ్ ఔటయ్యాడు. అనంతరం దేవ్దత్-కోహ్లీ జోడీ స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించింది. ఈ క్రమంలోనే రెండో వికెట్కు 79 పరుగులు జత చేసింది. అనంతరం దేవదత్(35), కోహ్లీ(43) వరుస బంతుల్లో ఔటయ్యారు. తర్వాత వచ్చిన డివిలియర్స్(22 బంతుల్లో 55) లాంఛనాన్ని పూర్తి చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో త్యాగి, శ్రేయస్ గోపాల్, తెవాతియా తలో వికెట్ తీశారు.