తమిళనాడులో మరో 4,295 మందికి పాజిటివ్గా తేలింది. ఒక్కరోజు వ్యవధిలో 57మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 83వేల 486కు చేరింది. మరణాల సంఖ్య 10,586కు పెరిగింది. 6లక్షల 32వేల 708 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.రాజస్థాన్లో కొత్తగా నమోదైన 1,992 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1లక్ష 71వేల 281కి చేరింది. ఇప్పటివరకు 1,735 మంది చనిపోయారు. ప్రస్తుతం 21,255 యాక్టివ్ కేసులున్నాయి.
తమిళనాడులో మరో 4,295 మందికి పాజిటివ్గా తేలింది. ఒక్కరోజు వ్యవధిలో 57మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 83వేల 486కు చేరింది. మరణాల సంఖ్య 10,586కు పెరిగింది. 6లక్షల 32వేల 708 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.రాజస్థాన్లో కొత్తగా నమోదైన 1,992 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1లక్ష 71వేల 281కి చేరింది. ఇప్పటివరకు 1,735 మంది చనిపోయారు. ప్రస్తుతం 21,255 యాక్టివ్ కేసులున్నాయి.