ఈ ఏడాది శ్రీనగర్-జమ్ము రహదారిలో భద్రతా దళాలపై జరిగిన నాలుగు దాడుల్లో పాలుపంచుకున్న పాకిస్థానీ ఉగ్రవాది సైఫుల్లా సన్నిహితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్న మరుసటి రోజునే ఈ అరెస్ట్ చేపట్టడం మరో ముందడుగు. అరెస్టైన వారి నుంచి దాడులకు ఉపయోగించిన కార్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఏడాది శ్రీనగర్-జమ్ము రహదారిలో భద్రతా దళాలపై జరిగిన నాలుగు దాడుల్లో పాలుపంచుకున్న పాకిస్థానీ ఉగ్రవాది సైఫుల్లా సన్నిహితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్న మరుసటి రోజునే ఈ అరెస్ట్ చేపట్టడం మరో ముందడుగు. అరెస్టైన వారి నుంచి దాడులకు ఉపయోగించిన కార్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.