నవంబర్ కల్లా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను పూర్తి చేయాలని సీఈఏ నిర్ణయించింది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి లభించగానే.. ఎన్నికలకు వెళ్లనుంది కాంగ్రెస్. త్వరలోనే ఈ ఎన్నికల ప్రక్రియపై.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుూసీ) సమావేశం జరగనుంది.కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుసూదన్ మిస్త్రీ.. ఛైర్మన్గా వ్యవహరిస్తున్న సీఈఏ బుధవారం సమావేశమైంది. సీఈఏ సభ్యులు.. కృష్ణ బైరేగౌడ, ఎస్.జ్యోతిమణి , అర్విందర్ సింగ్ లవ్లీలు ఈ భేటీలో పాల్గొన్నారు.
నవంబర్ కల్లా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను పూర్తి చేయాలని సీఈఏ నిర్ణయించింది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి లభించగానే.. ఎన్నికలకు వెళ్లనుంది కాంగ్రెస్. త్వరలోనే ఈ ఎన్నికల ప్రక్రియపై.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుూసీ) సమావేశం జరగనుంది.కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుసూదన్ మిస్త్రీ.. ఛైర్మన్గా వ్యవహరిస్తున్న సీఈఏ బుధవారం సమావేశమైంది. సీఈఏ సభ్యులు.. కృష్ణ బైరేగౌడ, ఎస్.జ్యోతిమణి , అర్విందర్ సింగ్ లవ్లీలు ఈ భేటీలో పాల్గొన్నారు.