అంతకుముందు, తొలివిడత ఎన్నికల కోసం.. అక్టోబర్ 8న, 42 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది ఎల్జేపీ. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులను చిరాగ్ పాసవాన్ అభినందించారు. నితీశ్కుమార్ నేతృత్వం వహిస్తున్న జేడీయూను ఓడించాలని ఓటర్లను అభ్యర్థించారు.
అంతకుముందు, తొలివిడత ఎన్నికల కోసం.. అక్టోబర్ 8న, 42 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది ఎల్జేపీ. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులను చిరాగ్ పాసవాన్ అభినందించారు. నితీశ్కుమార్ నేతృత్వం వహిస్తున్న జేడీయూను ఓడించాలని ఓటర్లను అభ్యర్థించారు.