భూమిహార్ సామాజికవర్గానికి పార్టీ సందేశాన్ని అందజేసేందుకు వీలుగా కహల్గావ్లో మరో సభ నిర్వహించనుంది కాంగ్రెస్. సీఎల్పీ నాయకుడు సదానంద్ సింగ్ కుమారుడు ముకేశ్ సింగ్ పోటీ చేస్తున్నారు. 9 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా సదానంద్ సింగ్ గెలిచారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ముకేష్ పోటీ చేస్తున్నారు.ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ సంయుక్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఆ తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. బిహార్ ఎన్నికల్లో ఒక్కో దశలో రెండు ర్యాలీల చొప్పున మొత్తం 6 ర్యాలీల్లో రాహుల్ పాల్గొంటారు.
భూమిహార్ సామాజికవర్గానికి పార్టీ సందేశాన్ని అందజేసేందుకు వీలుగా కహల్గావ్లో మరో సభ నిర్వహించనుంది కాంగ్రెస్. సీఎల్పీ నాయకుడు సదానంద్ సింగ్ కుమారుడు ముకేశ్ సింగ్ పోటీ చేస్తున్నారు. 9 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా సదానంద్ సింగ్ గెలిచారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ముకేష్ పోటీ చేస్తున్నారు.ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ సంయుక్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఆ తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. బిహార్ ఎన్నికల్లో ఒక్కో దశలో రెండు ర్యాలీల చొప్పున మొత్తం 6 ర్యాలీల్లో రాహుల్ పాల్గొంటారు.