భారత్, చైనా సరిహద్దు అనేది చాలా క్లిష్టమైన అంశం. 1980ల్లో శాంతి నెలకొన్న మాట వాస్తవమే. కానీ.. ఇప్పుడు వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. ఇది అన్ని రకాల సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయంగా ముఖ్య పాత్ర పోషించాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. కానీ, రెండు దేశాల మధ్య సమన్వయం ఎలా అన్నది ప్రశ్నగానే మిగిలింది అని జైశంకర్ అన్నారు.చైనా ఎదుగుదలను మనం పాఠాలు నేర్చుకోవాలన్నారు జైశంకర్. అయితే, మనది చైనా కాదని గుర్తుంచుకోవాలన్నారు. విధానాలు, రాజకీయాలు, ప్రభుత్వాల స్వభావాల రీత్యా రెండు భిన్న దేశాలని చెప్పుకొచ్చారు.
భారత్, చైనా సరిహద్దు అనేది చాలా క్లిష్టమైన అంశం. 1980ల్లో శాంతి నెలకొన్న మాట వాస్తవమే. కానీ.. ఇప్పుడు వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. ఇది అన్ని రకాల సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయంగా ముఖ్య పాత్ర పోషించాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. కానీ, రెండు దేశాల మధ్య సమన్వయం ఎలా అన్నది ప్రశ్నగానే మిగిలింది అని జైశంకర్ అన్నారు.చైనా ఎదుగుదలను మనం పాఠాలు నేర్చుకోవాలన్నారు జైశంకర్. అయితే, మనది చైనా కాదని గుర్తుంచుకోవాలన్నారు. విధానాలు, రాజకీయాలు, ప్రభుత్వాల స్వభావాల రీత్యా రెండు భిన్న దేశాలని చెప్పుకొచ్చారు.