పాకిస్థాన్, భారత్ల సరిహద్దు ప్రాంతం కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి గతేడాది 130 సార్లు చొరబాటు ఘటనలు జరిగితే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 27 ఘటనలే జరిగినట్లు బీఎస్ రాజు వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.అయితే పాకిస్థాన్ కాల్పులు విరమణ ఒప్పందం ఉల్లంఘనలు మాత్రం కొంతమేర పెరిగినట్లు జనరల్ బీఎస్ రాజు తెలిపారు.
పాకిస్థాన్, భారత్ల సరిహద్దు ప్రాంతం కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి గతేడాది 130 సార్లు చొరబాటు ఘటనలు జరిగితే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 27 ఘటనలే జరిగినట్లు బీఎస్ రాజు వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.అయితే పాకిస్థాన్ కాల్పులు విరమణ ఒప్పందం ఉల్లంఘనలు మాత్రం కొంతమేర పెరిగినట్లు జనరల్ బీఎస్ రాజు తెలిపారు.