టిటిడి ఫైనాన్స్ కమిటీ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో నిధులు పెడుతున్నట్లు ఆగష్టు నెలలో ధర్మకర్తల మండలి తీర్మానం చేసిందని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన టిటిడి నిధులు దాదాపు ఐదు వేల కోట్లు డిసెంబర్ నెలలో కాలపరిమితి తీరనున్నాయని...వాటని దారిని మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భానుప్రకాశ్ ఆరోపించారు. టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్, కార్యనిర్వాహణాధికారిని ప్రతివాదులుగా చేర్చాలని వ్యాజ్యంలో కోరారు.
టిటిడి ఫైనాన్స్ కమిటీ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో నిధులు పెడుతున్నట్లు ఆగష్టు నెలలో ధర్మకర్తల మండలి తీర్మానం చేసిందని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన టిటిడి నిధులు దాదాపు ఐదు వేల కోట్లు డిసెంబర్ నెలలో కాలపరిమితి తీరనున్నాయని...వాటని దారిని మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భానుప్రకాశ్ ఆరోపించారు. టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్, కార్యనిర్వాహణాధికారిని ప్రతివాదులుగా చేర్చాలని వ్యాజ్యంలో కోరారు.