సెంటర్ ఇన్ఛార్జ్ శాహీనా సయూద్ మాట్లాడుతూ... ఈ క్లాస్ లో ఇప్పటివరకు 22 మంది విద్యార్థులు చేరారని చెప్పారు. కొంతమంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు లేవు లేదా వారి కుటుంబంలో ఒకే మొబైల్ ఫోన్ మాత్రమే ఉందని చెప్పారు. కాబట్టి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వారు ఆన్ లైన్ లో క్లాసులు వింటున్నారు అని, సిలబస్ పూర్తవుతోందని అన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తరగతులు జరుగుతాయని చెప్పారు.
సెంటర్ ఇన్ఛార్జ్ శాహీనా సయూద్ మాట్లాడుతూ... ఈ క్లాస్ లో ఇప్పటివరకు 22 మంది విద్యార్థులు చేరారని చెప్పారు. కొంతమంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు లేవు లేదా వారి కుటుంబంలో ఒకే మొబైల్ ఫోన్ మాత్రమే ఉందని చెప్పారు. కాబట్టి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వారు ఆన్ లైన్ లో క్లాసులు వింటున్నారు అని, సిలబస్ పూర్తవుతోందని అన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తరగతులు జరుగుతాయని చెప్పారు.