భారతదేశం తన పరీక్షా సామర్థ్యాన్ని జనవరిలో ఒకటి నుండి ప్రస్తుతం 9.32 కోట్లకు పెంచింది అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పాజిటివ్ రేట్ క్రమంగా తగ్గుతుందని... ఇది ఇప్పుడు 8% కంటే తక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక మన దేశంలో కరోనా రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతుంది. ప్రపంచం లోనే ఇండియా టాప్ లో ఉంది.
భారతదేశం తన పరీక్షా సామర్థ్యాన్ని జనవరిలో ఒకటి నుండి ప్రస్తుతం 9.32 కోట్లకు పెంచింది అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పాజిటివ్ రేట్ క్రమంగా తగ్గుతుందని... ఇది ఇప్పుడు 8% కంటే తక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక మన దేశంలో కరోనా రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతుంది. ప్రపంచం లోనే ఇండియా టాప్ లో ఉంది.