జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయం తో వరద ప్రాంతాల్లో ఉన్నవారిని రెస్క్యూ చేస్తున్నామని వివరించారు. అనవసరంగా ఎవరు కూడా రోడ్లు పైకి వాహనాలు తీసుకుని రావొద్దు అని ఆయన కోరారు. ఇంకా మూడు రోజులు పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుందని అన్నారు. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కోరుతున్నామని చెప్పారు.
జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయం తో వరద ప్రాంతాల్లో ఉన్నవారిని రెస్క్యూ చేస్తున్నామని వివరించారు. అనవసరంగా ఎవరు కూడా రోడ్లు పైకి వాహనాలు తీసుకుని రావొద్దు అని ఆయన కోరారు. ఇంకా మూడు రోజులు పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుందని అన్నారు. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కోరుతున్నామని చెప్పారు.