అనాధ పిల్లల్ని చూపించి దాతల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి సొంతంగా వాడుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. శిధిలావస్థలో ఉన్న భవనంలో పిల్లల్ని, వృద్ధులను ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. భవనంలో ఏదైనా ప్రమాదం ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. నిర్వాహకుడి పై క్రిమినల్ కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేయలని పోలీసులు భావిస్తున్నారు. డబ్బుల కోసం గడ్డి తింటారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనాధ పిల్లల్ని చూపించి దాతల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి సొంతంగా వాడుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. శిధిలావస్థలో ఉన్న భవనంలో పిల్లల్ని, వృద్ధులను ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. భవనంలో ఏదైనా ప్రమాదం ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. నిర్వాహకుడి పై క్రిమినల్ కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేయలని పోలీసులు భావిస్తున్నారు. డబ్బుల కోసం గడ్డి తింటారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.