ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా రికవరీ రేటు చాల వేగంగా పెరిగింది. 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 20,000 కంటే తక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఛత్తీస్గర్ రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 72,614 కరోనావైరస్ రోగులు ఒక రోజులో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా రికవరీ రేటు చాల వేగంగా పెరిగింది. 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 20,000 కంటే తక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఛత్తీస్గర్ రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 72,614 కరోనావైరస్ రోగులు ఒక రోజులో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.