ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) తో శనివారం జరిగిన ఫైనల్ ఓవర్ బౌలింగ్ చేయడానికి డ్వేన్ బ్రావో కంటే ఎంఎస్ ధోని రవీంద్ర జడేజాకు ప్రాధాన్యత ఇవ్వడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. అసలు అతనికి బౌలింగ్ ఎందుకు ఇచ్చారు అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అయితే బ్రావో గాయపడటంతోనే అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది.

బ్రావోకి గజ్జల్లో గాయం అయిందని కాబట్టి అతను బౌలింగ్ చేయలేదు అని... కొన్ని రోజులు లేదా వారాలపాటు అతనికి విశ్రాంతి అవసరం అని జట్టు ప్రధాన కోచ్ ఫ్లెమింగ్ వెల్లడించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో అక్షర పటేల్ దారుణమైన ఆట తీరుతో చెన్నై కి చుక్కలు చూపించాడు. సిక్సులతో అతను విరుచుకుపడటంతో చెన్నై ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: