మంగపేట మండలం రామచంద్రుని పేట సమీప అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవలే టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును చంపిన మావోయిస్టులు ఆ ప్రాంతంలోనే ఉన్నారు అనే సమాచారం తెలంగాణా పోలీసులకు అందింది. దీనితో వారి కోసం గాలం వేస్తున్నారు. ఇటీవల ఈ జిల్లాలో ఒక మావోయిస్ట్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
మంగపేట మండలం రామచంద్రుని పేట సమీప అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవలే టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును చంపిన మావోయిస్టులు ఆ ప్రాంతంలోనే ఉన్నారు అనే సమాచారం తెలంగాణా పోలీసులకు అందింది. దీనితో వారి కోసం గాలం వేస్తున్నారు. ఇటీవల ఈ జిల్లాలో ఒక మావోయిస్ట్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.