ఈ మేరకు నేడు కోర్ట్ లో ఏసీబీ కోర్ట్ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరు అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఏపీ మాజీ సిఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు కూడా దీనిలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు నేడు కోర్ట్ లో ఏసీబీ కోర్ట్ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరు అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఏపీ మాజీ సిఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు కూడా దీనిలో ఉన్న సంగతి తెలిసిందే.