ఈ విగ్రహాన్ని చూసి ముగ్ధులైపోయారు కాంగ్రెస్ నేత శశిథరూర్. సృజనాత్మకతతో రూపొంచిందిన దుర్గామాత విగ్రహం అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. దీన్ని తయారు చేసిన రూపకర్త, శిల్పికి సెల్యూట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.బంగాల్లో ఈనెల 22నుంచి విజయదశమి వేడుకలు ప్రారంభంకానున్నాయి. కరోనా నేపథ్యంలో దుర్గామాత మండపాల్లో ఈసారి సందర్శకులకు అనుమతి లేదని కోల్కతా హైకోర్టు సోమవారం తెలిపింది. పెద్ద మండపాల్లో 25మంది, చిన్న మండపాల్లో 15మంది నిర్వాహకులకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ విగ్రహాన్ని చూసి ముగ్ధులైపోయారు కాంగ్రెస్ నేత శశిథరూర్. సృజనాత్మకతతో రూపొంచిందిన దుర్గామాత విగ్రహం అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. దీన్ని తయారు చేసిన రూపకర్త, శిల్పికి సెల్యూట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.బంగాల్లో ఈనెల 22నుంచి విజయదశమి వేడుకలు ప్రారంభంకానున్నాయి. కరోనా నేపథ్యంలో దుర్గామాత మండపాల్లో ఈసారి సందర్శకులకు అనుమతి లేదని కోల్కతా హైకోర్టు సోమవారం తెలిపింది. పెద్ద మండపాల్లో 25మంది, చిన్న మండపాల్లో 15మంది నిర్వాహకులకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.