కరోనా నేపథ్యంలో స్టేషన్లు, రైళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, భద్రత వంటి అంశాలపై రైల్వే బోర్డు ఛైర్మన్ గతవారంలో సమీక్ష నిర్వహించారు.కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మార్చి చివరివారంలో రైలు సేవలను నిలిపేశారు. అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి క్రమంగా రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 682 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
కరోనా నేపథ్యంలో స్టేషన్లు, రైళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, భద్రత వంటి అంశాలపై రైల్వే బోర్డు ఛైర్మన్ గతవారంలో సమీక్ష నిర్వహించారు.కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మార్చి చివరివారంలో రైలు సేవలను నిలిపేశారు. అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి క్రమంగా రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 682 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.