భారీ వర్షాలతో మంగళహాట్ ప్రాంతంలో ఆరేళ్ల పాపని కోల్పోయిన మహమ్మద్ ఇమ్రాన్ను పరామర్శించారు. గగన్పహాడ్లో నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మునీర్ఖాన్తో ఫోన్ లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆపద సమయంలో కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు చేతులు సబ్బుతో కడుక్కోవాలని, మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. పలు కాలనీల్లో ప్రజలతో మాట్లాడి, వారి పరిస్థితిపై దత్తాత్రేయ అడిగి తెలుసుకున్నారు.
భారీ వర్షాలతో మంగళహాట్ ప్రాంతంలో ఆరేళ్ల పాపని కోల్పోయిన మహమ్మద్ ఇమ్రాన్ను పరామర్శించారు. గగన్పహాడ్లో నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మునీర్ఖాన్తో ఫోన్ లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆపద సమయంలో కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు చేతులు సబ్బుతో కడుక్కోవాలని, మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. పలు కాలనీల్లో ప్రజలతో మాట్లాడి, వారి పరిస్థితిపై దత్తాత్రేయ అడిగి తెలుసుకున్నారు.