వీటితోపాటు పలు రాష్ట్రాల నుంచి విన్నపాలు వస్తున్న నేపథ్యంలో తరగతుల ప్రారంభంపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీటీఈ కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.తొలుత సెప్టెంబర్లో అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఏఐసీటీఈ.. నవంబర్ 1 నుంచి మొదటి సెమిస్టర్ ప్రారంభించాలని సూచించింది. అక్టోబర్ 31 వరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తవ్వాలని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఈ గడువును ప్రస్తుతం పొడిగించింది.
వీటితోపాటు పలు రాష్ట్రాల నుంచి విన్నపాలు వస్తున్న నేపథ్యంలో తరగతుల ప్రారంభంపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీటీఈ కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.తొలుత సెప్టెంబర్లో అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఏఐసీటీఈ.. నవంబర్ 1 నుంచి మొదటి సెమిస్టర్ ప్రారంభించాలని సూచించింది. అక్టోబర్ 31 వరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తవ్వాలని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఈ గడువును ప్రస్తుతం పొడిగించింది.