టిడిపిని అధికారంలోకి తెచ్చేవరకు కాళ్లకు గజ్జెకట్టి తిరుగుతాం అని ఆయన స్పష్టం చేసారు. పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు చేరుస్తాం అని ఆయన స్పష్టం చేసారు. బిసిలకు ఎక్కువ శాతం కార్పొరేషన్ చైర్మన్ లు ఇచ్చామని జగన్ గొప్పలు చెబుతున్నారు అని అన్నారు. అవి నాలుక గీచుకోవటానికి పనికిరావు ని ఆయన ఎద్దేవా చేసారు. జగన్ చెప్పిన దానికి తలూపటానికే పదవులు అని అన్నారు. కింజరాపు కుటుంబంపై చంద్రబాబు, లోకేష్ పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తాను అన్నారు.
టిడిపిని అధికారంలోకి తెచ్చేవరకు కాళ్లకు గజ్జెకట్టి తిరుగుతాం అని ఆయన స్పష్టం చేసారు. పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు చేరుస్తాం అని ఆయన స్పష్టం చేసారు. బిసిలకు ఎక్కువ శాతం కార్పొరేషన్ చైర్మన్ లు ఇచ్చామని జగన్ గొప్పలు చెబుతున్నారు అని అన్నారు. అవి నాలుక గీచుకోవటానికి పనికిరావు ని ఆయన ఎద్దేవా చేసారు. జగన్ చెప్పిన దానికి తలూపటానికే పదవులు అని అన్నారు. కింజరాపు కుటుంబంపై చంద్రబాబు, లోకేష్ పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తాను అన్నారు.