వేల కోట్లు కొట్టేయటానికే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి అని అన్నారు. ఉచితంగా ఇచ్చే ఇసుకను బ్రహ్మ పదార్థంగా ఎందుకూ చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇసుక లేఖ లక్షల మంది కార్మికులు పస్తులు పడుకొంటున్నా ప్రభుత్వనికి పట్టటం లేదు అని ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు చేసారు.
వేల కోట్లు కొట్టేయటానికే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి అని అన్నారు. ఉచితంగా ఇచ్చే ఇసుకను బ్రహ్మ పదార్థంగా ఎందుకూ చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇసుక లేఖ లక్షల మంది కార్మికులు పస్తులు పడుకొంటున్నా ప్రభుత్వనికి పట్టటం లేదు అని ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు చేసారు.