జిల్లాలో పలువురు టీడీపీ నేతలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, దామచర్ల పూర్ణచంద్రరావులకు పాజిటివ్ గా నిర్ధారణ యింది. హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రులలో పోతుల రామారావు, దామచర్ల పూర్ణచంద్రరావు చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న ఎమ్మెల్యే ఏలూరి, ఫోన్ లో పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
జిల్లాలో పలువురు టీడీపీ నేతలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, దామచర్ల పూర్ణచంద్రరావులకు పాజిటివ్ గా నిర్ధారణ యింది. హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రులలో పోతుల రామారావు, దామచర్ల పూర్ణచంద్రరావు చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న ఎమ్మెల్యే ఏలూరి, ఫోన్ లో పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.