ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగు కావాలని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు ఆయనను అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వైద్యులతో మాట్లాడి మరిన్ని వివారాలు తెలుసుకున్నారు. ఆయనతో పాటుగా మరో మంత్రి నిరంజన్ రెడ్డి కూడా వెళ్ళారు. కాగా ఇటీవల నాయిని కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆరోగ్యం విషయంగా మారిన సంగతి తెలిసిందే.
ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగు కావాలని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు ఆయనను అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వైద్యులతో మాట్లాడి మరిన్ని వివారాలు తెలుసుకున్నారు. ఆయనతో పాటుగా మరో మంత్రి నిరంజన్ రెడ్డి కూడా వెళ్ళారు. కాగా ఇటీవల నాయిని కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆరోగ్యం విషయంగా మారిన సంగతి తెలిసిందే.