వేంకటేశ్వర స్వామి పై నమ్మకం ఉందని రమన దీక్షితులు, విజయసాయి రెడ్డి లు ప్రకటించారు. కాబట్టి ఇక కేసు వద్దు అని కోర్టుకు టీటీడీ వాదన వినిపించింది. దీన్ని ప్రశ్నిస్తూ హిందు జనశక్తి తెలంగాణ తరపున కోర్టులో కేసు దాఖలు చేసారు న్యాయవాది ఆదినారాయణ. కొన్నాళ్ళ క్రితం పింక్ డైమండ్ కాస్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
వేంకటేశ్వర స్వామి పై నమ్మకం ఉందని రమన దీక్షితులు, విజయసాయి రెడ్డి లు ప్రకటించారు. కాబట్టి ఇక కేసు వద్దు అని కోర్టుకు టీటీడీ వాదన వినిపించింది. దీన్ని ప్రశ్నిస్తూ హిందు జనశక్తి తెలంగాణ తరపున కోర్టులో కేసు దాఖలు చేసారు న్యాయవాది ఆదినారాయణ. కొన్నాళ్ళ క్రితం పింక్ డైమండ్ కాస్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.