నగరంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ సూచించారు. అధికారులు, ఫ్లడ్ రిలీఫ్ స్పెషల్ ఆఫీసర్లు, మాన్సూన్ ఎమర్జెన్సీ, డి ఆఫ్ ఎఫ్ టీమ్ లను అప్రమత్తం చేసిన కమీషనర్... అందరితో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. శిధిల భవనాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించాలని సూచించారు.
నగరంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ సూచించారు. అధికారులు, ఫ్లడ్ రిలీఫ్ స్పెషల్ ఆఫీసర్లు, మాన్సూన్ ఎమర్జెన్సీ, డి ఆఫ్ ఎఫ్ టీమ్ లను అప్రమత్తం చేసిన కమీషనర్... అందరితో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. శిధిల భవనాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించాలని సూచించారు.