తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన దివ్య తేజస్వి తల్లిదండ్రులు... తమకు న్యాయం చేయాలని, నిందితుడుకి కఠిన శిక్ష పడాలి అని కోరారు. తేజస్వి హత్య కేసులో విచారణ ను వేగవంతం చేసిన పోలీసులు... నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన దివ్య తేజస్వి తల్లిదండ్రులు... తమకు న్యాయం చేయాలని, నిందితుడుకి కఠిన శిక్ష పడాలి అని కోరారు. తేజస్వి హత్య కేసులో విచారణ ను వేగవంతం చేసిన పోలీసులు... నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.