హైదరాబాద్ లో వరదల నేపధ్యంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరు  కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఇప్పుడు సహాయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మన స్టార్ హీరోలు ఒక్కొక్కరు భారీగా సహాయం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్ధం సిఎం రిలీఫ్ ఫండ్ కు సినీ ప్రముఖుల విరాళాలు  ఎవరు ఎవరు ఎంత ఇచ్చారు అంటే...

బాలకృష్ణ కోటి యాబై లక్షలు  చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయలు, నాగార్జున 50 లక్షలు, జూ ఎన్టీఆర్ 50 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, హారికా హాసిని క్రియేషన్స్ 10 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు, అనీల్ రావిపూడి 5 లక్షలు, హరీష్ శంకర్ 5 లక్షలు సహాయం చేసారు. చిన్న చిన్న నటులు కూడా ప్రతీ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: