ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణం శాఖ హెచ్చరికలతో మాదాపుర్ శిల్పారామం, ఉప్పల్ శిల్పారామం లకు సెలవలను ప్రకటించారు శిల్పారామం అధికారులు. మంగళవారం, బుధవారం రెండు రోజులు శిల్పారామం కు సందర్శకులను అనుమంతించమని శిల్పారామం అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేసారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణం శాఖ హెచ్చరికలతో మాదాపుర్ శిల్పారామం, ఉప్పల్ శిల్పారామం లకు సెలవలను ప్రకటించారు శిల్పారామం అధికారులు. మంగళవారం, బుధవారం రెండు రోజులు శిల్పారామం కు సందర్శకులను అనుమంతించమని శిల్పారామం అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేసారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.