పత్తి, వరి పంటలు మొత్తం నేలకొరిగి పోయాయని అన్నారు. మొక్కజొన్న మొలకెత్తిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వర్షాలు పడ్డప్పుడు పంట నాణ్యతలో సడలింపులు ఇవ్వాలన్నారు. వరి రైతులకు ఎకరానికి 20వేల పరిహారం ఇవ్వాలని సూచించారు. క్వింటాలుకు 2500 రూపాయల మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కోరారు. మొక్కజొన్నకు 1850రూపాయల మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
పత్తి, వరి పంటలు మొత్తం నేలకొరిగి పోయాయని అన్నారు. మొక్కజొన్న మొలకెత్తిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వర్షాలు పడ్డప్పుడు పంట నాణ్యతలో సడలింపులు ఇవ్వాలన్నారు. వరి రైతులకు ఎకరానికి 20వేల పరిహారం ఇవ్వాలని సూచించారు. క్వింటాలుకు 2500 రూపాయల మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కోరారు. మొక్కజొన్నకు 1850రూపాయల మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.